వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- ఇటలీ పర్యటనకు వెళ్లిన నవీన్ పట్నాయక్
- రోమ్ లో గాంధీ విగ్రహానికి నివాళులు
- అనంతరం పోప్ తో భేటీ
- ఎంతో సంతోషం కలిగించిందన్న ఒడిశా సీఎం
అంతకుముందు, నవీన్ పట్నాయక్ రోమ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత ఆశయాలు, సిద్ధాంతాలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కాగా, రోమ్ నుంచి తిరిగివచ్చే క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ దుబాయ్ లో మధ్యప్రాచ్యం వ్యాపారవేత్తలతోనూ, స్థానిక పెట్టుబడిదారులతోనూ సమావేశం కానున్నారు.