వర్షం కారణంగా రద్దయిన చివరి టీ20.. టికెట్ల రుసుములో 50 శాతం వెనక్కి!
- వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
- ఒక్క బంతి పడినా డబ్బులు వాపస్ ఇవ్వడానికి అంగీకరించని నిబంధనలు
- ఒరిజనల్ టికెట్లు వెనక్కి ఇచ్చి డబ్బులు పొందాలన్న కేఎస్సీఏ
నిజానికి నియమ నిబంధనల ప్రకారం ఒక్క బాల్ వేసినా టికెట్ల సొమ్మును వెనక్కి ఇవ్వరు. అయితే, మ్యాచ్ ఆగిపోయి నిరాశలో ఉన్న అభిమానులను మరింత నిరుత్సాహానికి గురిచేయకూడదన్న ఉద్దేశంతో టికెట్ సొమ్ములో 50 శాతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. తమ ఒరిజినల్ టికెట్లను వెనక్కి ఇచ్చి రిఫండ్ పొందాలని మ్యాచ్కు హాజరైన వారికి సూచించింది.