జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్... హిజ్బుల్ కమాండర్ ను హతమార్చిన భద్రతా బలగాలు
- అనంత్ నాగ్ జిల్లా రిషిపొరాలో ఎదురుకాల్పులు
- హిజ్బుల్ కమాండర్ నిసార్ ఖండే మృతి
- ముగ్గురు జవాన్లకు గాయాలు
- ఎన్ కౌంటర్ కొనసాగుతోందన్న ఐజీ
కాగా, మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఈ సందర్భంగా ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.