'వరల్డ్ క్లాస్'గా తిరుపతి రైల్వే స్టేషన్పై అభ్యంతరాలు!... కేంద్రం దృష్టికి తీసుకెళతానన్న ఎంపీ గురుమూర్తి!
- వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తిరుపతి స్టేషన్
- ఇప్పటికే టెండర్లు ఖరారు కాగా త్వరలోనే పనులు ప్రారంభం
- కొత్త డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు
- రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళతానన్న తిరుపతి ఎంపీ
అయితే తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు స్థానిక ఎంపీ మద్దిల గురుమూర్తికి తమ అభ్యంతరాలను వెల్లడించారు కూడా. ఈ క్రమంలో రైల్వే మంత్రి ప్రకటనపై గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గురుమూర్తి ట్విట్టర్ వేదికగా తెలిపారు.