ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుస ఘటనలు: కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ విమర్శలు
30-05-2022 Mon 14:11
- పోలీసులను ముఖ్యమంత్రి విశ్వాసంలోకి తీసుకోవాలన్న మనీశ్
- శాంతి, భద్రతలను కాపాడాలని సూచించిన కాంగ్రెస్ నేత
- సరిహద్దు రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని సూచన

కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ మాట్లాడుతూ.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి వరుసగా దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నట్టు చెప్పారు. ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా ఉందన్నారు.
‘‘పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుసగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. కబడ్డీ ఆటగాళ్లను చంపడం, మోహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి, జలంధర్ లో పోలీసులపై దాడి, ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ ఓ వార్తా సంస్థతో అన్నారు. ఆదివారం 28 ఏళ్ల గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సిద్ధూ మూసేవాలాను ఆగంతుకులు కాల్పి చంపడం తెలిసిందే.
పోలీసులను విశ్వాసంలోకి తీసుకోవాలని, పంజాబ్ లో శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తివారీ సూచించారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అది ఎన్నో సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
‘‘వ్యక్తిగత భద్రత అంశానికి వస్తే.. రక్షణ కావాల్సిన వారి విషయంలో తగిన ఆడిట్ నిర్వహించాలి. ముఖ్యంగా పంజాబ్ లో ఉగ్రవాదంపై పోరాడే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని తివారీ పేర్కొన్నారు.
‘‘పంజాబ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వరుసగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. కబడ్డీ ఆటగాళ్లను చంపడం, మోహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి, జలంధర్ లో పోలీసులపై దాడి, ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ ఓ వార్తా సంస్థతో అన్నారు. ఆదివారం 28 ఏళ్ల గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సిద్ధూ మూసేవాలాను ఆగంతుకులు కాల్పి చంపడం తెలిసిందే.
పోలీసులను విశ్వాసంలోకి తీసుకోవాలని, పంజాబ్ లో శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు తివారీ సూచించారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అది ఎన్నో సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
‘‘వ్యక్తిగత భద్రత అంశానికి వస్తే.. రక్షణ కావాల్సిన వారి విషయంలో తగిన ఆడిట్ నిర్వహించాలి. ముఖ్యంగా పంజాబ్ లో ఉగ్రవాదంపై పోరాడే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని తివారీ పేర్కొన్నారు.
More Telugu News

అమ్మకాల్లో ‘టాటా పంచ్’ రికార్డులు
6 minutes ago


వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం
13 minutes ago

ఎన్నికల ఉచిత తాయిలాలు ‘తీవ్రమైన అంశమే’: సుప్రీంకోర్టు
15 minutes ago

ఒడిశాలో అదానీ గ్రూపు భారీ అల్యూమినియం పరిశ్రమ
47 minutes ago

అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
1 hour ago


సైక్లింగ్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
2 hours ago

లోకేశ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి: కార్తి
3 hours ago

విశాఖలో విజయ్ 'వారసుడు' షూటింగ్
3 hours ago

షూటింగ్ లో గాయపడిన సీనియర్ నటి టబు
4 hours ago

తిరుమల క్షేత్రంలో మరోసారి భక్తుల తాకిడి
6 hours ago


నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన
7 hours ago
Advertisement
Video News

Watch: Chiranjeevi-Keerthy Suresh starrer 'Bhola Shankar' makers release a special video
2 minutes ago
Advertisement 36

Dhee14 latest promo ft village special dance performances, telecasts on17th August
18 minutes ago

Anasuya Bharadwaj with journalist Prema, full interview
28 minutes ago

Emotional promo from Nandamuri Kalyan Ram's Bimbisara
45 minutes ago

Colours full video song from Ram's 'The Warriorr', receives overwhelming response
59 minutes ago

Singer Mangli ties rakhi to hero Nithiin
1 hour ago

Rana's wife Miheeka gives strong counter to divorce rumours with single post
1 hour ago

Ten gates of Srisailam lifted, draws tourists attention
1 hour ago

Live : Vice President-Elect Jagdeep Dhankhar Oath Taking Ceremony
1 hour ago

Home Minister, YSRCP women leaders tie rakhi to AP CM YS Jagan
2 hours ago

No personal issues with Chandrababu Naidu: MP Gorantla Madhav
2 hours ago

Niharika Konidela,Varun Tej's Rakhi celebration moments
2 hours ago

LIVE: Jagananna Vidya Deevena Scheme Launch @ Bapatla
3 hours ago

Actress Kajal Aggarwal recreates Baahubali scene with her son Neil Kitchlu, viral pic
4 hours ago

7 AM Telugu News- 11th August 2022
5 hours ago

YS Sharmila makes shocking comments on CM KCR, Megha Krishna Reddy
6 hours ago