వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. నేడు శ్రీకాకుళంలో ప్రారంభం
26-05-2022 Thu 08:10
- నాలుగు రోజులపాటు కొనసాగనున్న యాత్ర
- విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు
- పాల్గొననున్న 17 మంది మంత్రులు

‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రకు వైసీపీ సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం నేడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల అంటే.. విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. నేడు శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా యాత్ర విజయనగరం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు.
అనంతరం విశాఖపట్టణం చేరుకుంటారు. రేపు అక్కడ బయలుదేరి అనకాపల్లి జంక్షన్, యలమంచిలి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం తాడేపల్లిగూడెంలో బస చేస్తారు.
28న అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి నంద్యాలలో బస చేసి 29న కర్నూలు, డోన్, గార్లదిన్నె మీదుగా అనంతపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించడంతో యాత్ర ముగుస్తుంది.
ఈ నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల అంటే.. విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. నేడు శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా యాత్ర విజయనగరం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు.
అనంతరం విశాఖపట్టణం చేరుకుంటారు. రేపు అక్కడ బయలుదేరి అనకాపల్లి జంక్షన్, యలమంచిలి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం తాడేపల్లిగూడెంలో బస చేస్తారు.
28న అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి నంద్యాలలో బస చేసి 29న కర్నూలు, డోన్, గార్లదిన్నె మీదుగా అనంతపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించడంతో యాత్ర ముగుస్తుంది.
More Telugu News


ఎంపీ రఘురామకృష్ణరాజుపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు
12 minutes ago

రామ్ తో డాన్సులంటే మాటలు కాదు: కృతి శెట్టి
24 minutes ago

పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి?
40 minutes ago




జనసేనతో కలిసే ఉన్నాం: సోము వీర్రాజు క్లారిటీ
2 hours ago


సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి మాతృవియోగం
5 hours ago
Advertisement
Video News

Nagaadaarilo full video song- Virata Parvam movie- Rana Daggubati, Sai Pallavi
6 minutes ago
Advertisement 36

Caught on camera: Vastu exponent Chandrashekhar Guruji killed in Hubballi
33 minutes ago

Watch: CM Jagan turns like a student; carries a school bag in his shoulder
1 hour ago

Pakka Commercial bloopers- Making video- Gopichand, Raashi Khanna
1 hour ago

Darlings Official teaser- Alia Bhatt
2 hours ago

UP: Man who sold chicken on paper with Hindu deities, attacks cops with knife before arrest
3 hours ago

Kalyan Ram, Catherine Tresa latest pics go viral
3 hours ago

Actress Pragathi's heavy workout video goes viral
4 hours ago

Upasana Konidela gives clarity on children with her Instagram post
4 hours ago

Teegala Krishna Reddy makes severe allegations against Minister Sabitha Indra Reddy
5 hours ago

Hero Vishal injured once again during Laththi movie shooting
5 hours ago

10 injured as private travel bus rams into lorry in Narketpally
6 hours ago

Allu Arjun's family vacation pic goes viral
7 hours ago

Elderly man prints railway tickets faster than you can blink, viral video
8 hours ago

7 AM Telugu News: 5th July 2022
9 hours ago

Kalyan Ram's Bimbisara trailer is out
9 hours ago