భాగ్యనగరిలో మరో పరువు హత్య... బేగం బజార్లో యువకుడి దారుణ హత్య
20-05-2022 Fri 21:28
- బేగం బజార్ మచ్చి మార్కెట్లో ఘటన
- నీరజ్పై నలుగురు వ్యక్తుల మూకుమ్మడి దాడి
- 20 కత్తి పోట్లు పొడవడంతో నీరజ్ అక్కడికక్కడే మృతి
- ఏడాది క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్
- కేసును దర్యాప్తు చేస్తున్న షాహీనాథ్ గంజ్ పోలీసులు

హైదరాబాద్లో శుక్రవారం రాత్రి మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో నీరజ్ పన్వార్ అనే యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు. ఒకేసారి నలుగురు వ్యక్తులు మూకుమ్మడిగా జరిపిన ఈ దాడిలో నీరజ్ పన్వార్ అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఇటీవలే నాగరాజు అనే యువకుడిని అతడి భార్య సోదరుడు పట్ట పగలు నడిరోడ్డుపై చంపేసిన ఘటన మరువక ముందే... అదే తరహాలో నగరంలో రెండో ఘటన జరగడం గమనార్హం. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు చోటుచేసుకున్న వైనంపై నగర జనం భయాందోళనలకు గురవుతున్నారు.
తాజా ఘటన వివరాల్లోకి వెళితే.. బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్లో ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటనలో నిందితులు కత్తులతో 20 పోట్లు పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత నిందితులు బైక్పై పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించగా... మృతుడు నీరజ్ పన్వార్ అని తేలింది. ఏడాది క్రితమే అతడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడట. అప్పటి నుంచి అతడిపై యువతి కుటుంబం కక్ష పెంచుకుందని సమాచారం. ఈ ప్రాథమిక సమాచారంతో షాహీనాథ్ గంజ్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఇటీవలే నాగరాజు అనే యువకుడిని అతడి భార్య సోదరుడు పట్ట పగలు నడిరోడ్డుపై చంపేసిన ఘటన మరువక ముందే... అదే తరహాలో నగరంలో రెండో ఘటన జరగడం గమనార్హం. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు చోటుచేసుకున్న వైనంపై నగర జనం భయాందోళనలకు గురవుతున్నారు.
తాజా ఘటన వివరాల్లోకి వెళితే.. బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్లో ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటనలో నిందితులు కత్తులతో 20 పోట్లు పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత నిందితులు బైక్పై పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించగా... మృతుడు నీరజ్ పన్వార్ అని తేలింది. ఏడాది క్రితమే అతడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడట. అప్పటి నుంచి అతడిపై యువతి కుటుంబం కక్ష పెంచుకుందని సమాచారం. ఈ ప్రాథమిక సమాచారంతో షాహీనాథ్ గంజ్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
More Telugu News



వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
39 minutes ago


ఎయిర్ టెల్ నుంచి నాలుగు చౌక ప్లాన్లు
2 hours ago


'హ్యాపీ బర్త్ డే'తో లావణ్యకు హిట్ పడేనా?
4 hours ago

వాట్సాప్ లో కొత్తగా ‘ఫ్లాష్ కాల్స్’
4 hours ago


కోలీవుడ్ నుంచి పూజ హెగ్డేకి భారీ ఆఫర్!
5 hours ago

ఐఫోన్ లో కొత్తగా ‘లాక్ డౌన్’ మోడ్
6 hours ago

ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్
6 hours ago

ఐశ్వర్య రాజేశ్ ‘డ్రైవర్ జమున’ ట్రైలర్ విడుదల
6 hours ago

యూకేలో ధోనీ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం
6 hours ago
Advertisement
Video News

Watch: Chandrababu wears a ring at his left hand index finger
16 minutes ago
Advertisement 36

Arrangements are in full swing for YSRCP plenary meeting
39 minutes ago

Boris Johnson to resign as UK PM, will stay as caretaker until October
1 hour ago

Watch: Punjab CM Bhagwant Mann marries Dr Gurpreet Kaur
1 hour ago

Anand Mahindra wins internet with ‘superb’ reply to ‘Are you an NRI?’ query: Watch
2 hours ago

Chaddi gang strikes again in Kuntloor, CCTV footage
2 hours ago

Doctor removes prawn out of man’s nose in Andhra Pradesh
3 hours ago

Kerala: Man narrowly escapes death as tree falls on him, viral video
4 hours ago

TDP leader Chintamaneni Prabhakar reacts on cock fights
4 hours ago

Live : Real estate market may collapse in Hyderabad!
5 hours ago

Unidentified person rams car into woman in Hyderabad, CCTV footage
5 hours ago

Centre reduces gap between second, booster doses of Covid vaccine
6 hours ago

7 AM Telugu News: 7th July 2022
7 hours ago

Police raid venue of cock fights held by former TDP MLA in Patancheru
8 hours ago

Two dogs make sand castle on beach, don't miss the end
9 hours ago

DHEE 14 ft property round, telecasts on 13th July
10 hours ago