తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 12,458 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 36 కొత్త కేసులు
- రంగారెడ్డి జిల్లాలో ఏడుగురికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 34 మంది
- ఇంకా 396 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,757 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,250 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 396 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
