కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ మంత్రి ఆర్కే రోజా భేటీ
- అధికారిక పర్యటన నిమిత్తం విశాఖకు కిషన్ రెడ్డి
- కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన రోజా
- రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై చర్చ
అధికారిక పర్యటన నిమిత్తం విశాఖ వచ్చిన కిషన్ రెడ్డికి విమానాశ్రయంలో రోజా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై వారిద్దరూ చర్చించారు.