పై చదువుల కోసం ఎవరూ పాకిస్థాన్ వెళ్లొద్దు: కేంద్రం స్పష్టీకరణ
- యూజీసీ, ఏఐసీటీఈ సంయుక్త ప్రకటన
- పాక్ విద్యాసంస్థల్లో పేర్లు నమోదు చేసుకోవద్దని సూచన
- భారత్ లో అవకాశాలు కోల్పోతారని వివరణ
- భారత్ కు వలస వచ్చిన వారికి మినహాయింపు
అయితే, భారత్ కు వలస వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందినవారు, వారి పిల్లలు పాకిస్థాన్ లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుంటే, భారత్ లో ఉద్యోగాలకు అర్హులేనని వెల్లడించాయి. అయితే, అందుకు భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పత్రాలు సమర్పించడం తప్పనిసరి అని యూజీసీ, ఏఐసీటీఈ వివరించాయి