మేరియుపోల్ నుంచి ఉక్రెయిన్ సైనికులను తరిమికొట్టాం: రష్యా
- దాడుల్లో తీవ్రత పెంచిన రష్యా
- ఉక్రెయిన్ నగరాలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దాడులు
- మేరియుపోల్ లో భారీగా రష్యా బలగాలు
- అజోవ్ స్థల్ స్టీల్ ప్లాంట్ పై దాడికి సన్నాహాలు
కాగా, రష్యా బలగాలు అజోవ్ స్థల్ స్టీల్ ప్లాంట్ పై దాడికి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అజోవ్ స్థల్ ప్లాంట్ లో 400 మంది విదేశీ సైనికులు ఉన్నారని, వారంతా కెనడా, యూరప్ దేశాలకు చెందినవారని రష్యా తెలిపింది. లొంగిపోవాలని సూచించినా కొందరు లెక్క చేయడంలేదని, ప్రతిఘటనకు దిగిన వారిని నాశనం చేస్తామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి హెచ్చరించారు.