కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో తెలంగాణ గవర్నర్ భేటీ
- ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్
- కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ
- తెలంగాణతో పాటు పుదుచ్చేరి అంశాలపై చర్చ
తెలంగాణలో కేంద్రం నిధులతో అమలయ్యే పథకాలపై కేంద్ర మంత్రితో చర్చించిన తమిళిసై.. పుదుచ్చేరి ఆర్థిక పరిస్థితిపైనా చర్చలు సాగించారు. అదే సమయంలో పుదుచ్చేరికి కేంద్రం నుంచి మరింత సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.