ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం.. పోలీసులపై దాడిచేసి తప్పించుకున్న నిందితులు
- తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘటన
- బీచ్కు వెళ్లి ప్రేమికులు.. ప్రియుడిపై దాడి
- యువతిపై అత్యాచారం చేసి ఆపై నగలతో పరారీ
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మరోవైపు, బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్లను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. పోలీసులను గమనించిన నిందితులు వారిపై దాడిచేసి పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.