ఫిబ్రవరి మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!
- రూ.1,33,026 కోట్ల మేర జీఎస్టీ వసూలు
- కేంద్ర జీఎస్టీ రూ.24,435 కోట్లు
- ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు
- తొలిసారి పదివేల కోట్లు దాటిన సెస్
ఇక, ఈ ఫిబ్రవరి వసూళ్లలో కేంద్ర జీఎస్టీ రూ.24,435 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,779 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు (దిగుమతి సుంకం రూ.38,837 కోట్లతో కలుపుకుని), సెస్ రూ.10,340 కోట్లు. సెస్ రూ.10 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారి.