Brick Walls: పెద్దపల్లి జిల్లాలో బయల్పడిన శాతవాహన కాలం నాటి నిర్మాణాలు

Archaeologists found brick walls aged from Sathavahana dynasty in Peddapalli district
  • తేలుకుంట గ్రామం వద్ద పురావస్తు తవ్వకాలు
  • బయల్పడిన రెండు వరుసల గోడలు
  • కుండలు, కొన్ని పలకలు కూడా లభ్యమైన వైనం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా తేలుకుంట గ్రామం వద్ద పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హిస్టరీ-ఆర్కియాలజీ-హెరిటేజ్ (పీఆర్ఐహెచ్ఏహెచ్)కు చెందిన పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. రెండు వరుసల ఇటుక గోడలు, కొన్ని కుండలు, పలకలు బయల్పడ్డాయి. ఇవి శాతవాహన కాలం నాటివని పురావస్తు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News