విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన జగన్.. భార్య భారతిని తీసుకుని హైదరాబాదుకు రానున్న సీఎం!
- గౌతమ్రెడ్డికి నివాళి అర్పించేందుకు హైదరాబాదుకు వస్తున్న జగన్
- బెంగళూరులో ఉన్న సీఎం సతీమణి భారతి
- కాసేపట్లో భారతితో కలిసి హైదరాబాద్ చేరుకోనున్న జగన్
ఆయన భార్య భారతి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. దీంతో, బెంగళూరులో ఆమెను తీసుకుని ఆయన హైదరాబాదుకు రానున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు మంత్రులు హైదరాబాదులోని మేకపాటి నివాసానికి చేరుకున్నారు.