మంత్రుల కమిటీకి అభిప్రాయాలు తెలిపిన పీఆర్సీ సాధన సమితి
- చర్చలకు రావాలంటూ ఉద్యోగులకు ఆహ్వానం
- నిన్న లిఖితపూర్వక ఆహ్వానం పంపిన ప్రభుత్వం
- డిమాండ్లపై స్పందిస్తేనే ముందుకెళతామన్న ఉద్యోగులు
- సీఎం నివాసానికి వెళ్లిన బొత్స
ఈ నేపథ్యంలో, తాము కూడా చర్చించుకుని మళ్లీ వస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందించింది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీ సభ్యులకు సూచించింది. ఈ అంశంపై చర్చించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ నివాసానికి వెళ్లినట్టు తెలుస్తోంది.