మరోసారి సుప్రీంకోర్టుకు పెగాసస్ వ్యవహారం
- పెగాసస్పై మరో పిటిషన్ దాఖలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలి
- ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి
- న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని పేర్కొన్న పిటిషనర్
పెగాసస్పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, 2017లో ఇజ్రాయెల్ తో పెగాసస్పై డీల్ జరిగిందంటూ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన కథనం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.