పరాజయం పరిపూర్ణం... చివరి వన్డేలోనూ ఓడిన టీమిండియా
- 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
- 288 పరుగుల లక్ష్యఛేదనలో 283 ఆలౌట్
- కోహ్లీ, ధావన్, చహర్ అర్ధసెంచరీలు
- చివరి వరకు పోరాడిన భారత్
అయితే చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, ఫెహ్లుక్వాయో 3, ప్రిటోరియస్ 2, మగాలా 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ను 3-0తో ముగించింది.