ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా
- భారత్ లో భారీగా కరోనా వ్యాప్తి
- ఈ ఉదయం వెంకయ్యనాయుడుకు కరోనా టెస్టులు
- పాజిటివ్ గా నిర్ధారణ
- వారం రోజుల పాటు ఐసోలేషన్
- 2020లోనూ కరోనా బారినపడిన వెంకయ్య
కాగా, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు 2020 సెప్టెంబరులోనూ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.