866 మంది విదేశీయులను బహిష్కరించిన కువైట్.. ఎక్కువ మంది భారతీయులే!
- మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న కువైట్
- 2021లో 886 మందిపై డ్రగ్స్ కేసుల నమోదు
- కొన్నేళ్లుగా కువైట్ లో పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న మాదకద్రవ్యాలు
2021లో ఆ దేశంలో 886 మంది విదేశీయులపై డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో వీరందరినీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం దేశం నుంచి బహిష్కరించింది. డ్రగ్స్ కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది భారతీయులు, ఈజిప్ట్ కు చెందిన వ్యక్తులు ఉన్నారు. కొన్నేళ్లుగా కువైట్ లో మాదకద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి.