కరోనా ఎఫెక్ట్... తెలంగాణ హైకోర్టులో ప్రత్యక్ష విచారణల నిలిపివేత
- తెలంగాణలో కరోనా తీవ్రత
- పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
- కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
ఆన్ లైన్, లేదా ఆఫ్ లైన్ విచారణ వారి ఇష్టానికే వదిలేసింది. తెలంగాణలో కొవిడ్-19, ఇతర వేరియంట్ల విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది.
ఒకవేళ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని జడ్జీలు భావించినట్టయితే, న్యాయవాదులతో పాటు కక్షిదారులు కూడా కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాలని, మాస్కులు ధరించడంతో పాటు శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.