ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!
- ప్రకాశం జిల్లాలో ఒక మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ
- 17కు చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసులు
- భారత్ లో 1,270కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
మరోవైపు నిన్న ఏపీలో 130 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కరోనా కేసులు 20,74,084కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,493 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఇప్పటి వరకు మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 62కి పెరిగాయి.