సన్నీ లియోన్ పాటపై మంత్రి వార్నింగ్ తో దిగొచ్చిన మ్యూజిక్ కంపెనీ
- 'మధుబన్' అనే గీతాన్ని విడుదల చేసిన సారేగమా
- పాట అభ్యంతరకరంగా ఉందన్న మధ్యప్రదేశ్ హోంమంత్రి
- హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని వెల్లడి
- లిరిక్స్, పాట పేరు మార్చేస్తామన్న 'సారేగమా'
కాగా, మంత్రి నరోత్తమ్ మిశ్రా... నటి సన్నీ లియోన్ కు, గాయకులు షారిబ్, తోషీలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మూడు రోజుల్లో పాటను తొలగించి, క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.