ఏపీలో గత 24 గంటల్లో 154 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 30,979 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 30 కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 2,122 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,57,156 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,122 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,452కి పెరిగింది.