మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు
- ఈ నెల 23న గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- గత రాత్రి మరోమారు అస్వస్థత
- కొనసాగుతున్న చికిత్స
చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు గురికావడంతో రాజ్భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి. గవర్నర్కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.