ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా బాటలో జియో... ప్రీపెయిడ్ చార్జీలు పెంపు
- 20 శాతం మేర రేట్లు పెంచిన జియో
- డిసెంబరు 1న నుంచి కొత్త టారిఫ్
- ఈ నెల 22న ధరలు పెంచుతూ ఎయిర్ టెల్ నిర్ణయం
- 25 శాతం రేట్లు పెంచిన ఎయిర్ టెల్
కాగా, వారం వ్యవధిలోనే ఈ మూడు టెలికాం సంస్థలు ధరలు పెంచాయి. తొలుత ఈ నెల 22న ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ చార్జీలను 25 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించగా, వొడాఫోన్ ఐడియా సైతం పెంపు నిర్ణయం తీసుకుంది.