విశాఖ జిల్లా నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయి హైదరాబాదులో పట్టివేత
- హైదరాబాదులో భారీగా గంజాయి స్వాధీనం
- ఐదుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
- 1,820 కిలోల గంజాయి లభ్యం
- గంజాయి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా
దీనితో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ గంజాయి విశాఖ జిల్లా సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తించారు.