నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటా: చంద్రబాబు
- నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
- ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని విమర్శలు
- మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని వ్యాఖ్యలు
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధమన్న జగన్ రెడ్డి మద్యం తాగితేనే పథకాలు అందిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.