మూడో టీ20: న్యూజిలాండ్ పై టీమిండియా భారీ స్కోరు
- ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 రన్స్
- రోహిత్ శర్మ ఫిఫ్టీ
- రాణించిన కిషన్, శ్రేయాస్, వెంకటేశ్, చహర్, హర్షల్
- శాంట్నర్ కు 3 వికెట్లు
ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేశ్ అయ్యర్ 20, దీపక్ చహర్ 21 నాటౌట్, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.