కివీస్ తో రెండో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా
- రాంచీ వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- ధాటిగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు
- 3 ఓవర్లలో 29 రన్స్
ఈ సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో రోహిత్ సేన నెగ్గిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.