పురుగుల మందుతాగి ప్రేమ జంట ఆత్మహత్య
- నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలో ఘటన
- పెద్దలు ఒప్పుకోవడం లేదని ప్రేమికుల మనస్తాపం
- దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమ గ్రామ సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున కొండలు, సంధ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.