మూడు నెలల క్రితం పెళ్లి.. భార్యను లక్షకు అమ్మేసిన భర్త
- ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లిన ఒడిశా యువకుడు
- భార్యను అమ్మేసి స్వగ్రామానికి చేరుకున్న యువకుడు
- ప్రశ్నించిన అత్తమామలకు ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాధానం
రేవతి గురించి ప్రశ్నించిన అత్తమామలకు.. ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు. అల్లుడి తీరుపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బాగోతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ చేరుకుని రేవతిని రక్షించి తీసుకొచ్చారు. సరోజ్ను అరెస్ట్ చేశారు. అయితే, భర్త తనను అమ్మేసిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని రేవతి చెప్పడం గమనార్హం.