అర్ధరాత్రి తోట్లవల్లూరు చేరుకున్న కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు
- జగన్ ను దూషించారంటూ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై కేసు నమోదు
- ఫిర్యాదు ఎవరు చేశారో వెల్లడించని పోలీసులు
- తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు
- ఎవరినీ అనుమతించని పోలీసులు
విషయం తెలిసిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అర్ధరాత్రి దాటిన తర్వాత తోట్లవల్లూరు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మీడియాను కూడా అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.