125 డాలర్లు, ఓ ఫ్లాట్.. సూసైడ్ బాంబర్లకు ఆఫ్ఘన్ మంత్రి బంపరాఫర్
- షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్న సూసైడ్ బాంబర్లు
- వారు అమరవీరులని ప్రశంస
- వారి త్యాగాలు మరువలేనివని కొనియాడిన హోంమంత్రి
కాగా, ఆఫ్ఘనిస్థాన్లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్లో, 15న కాందహార్లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.