హుజూరాబాద్ ఎన్నిక తర్వాతే దళిత బంధు అమలు... ఈసీ ఆదేశాలు
- టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళిత బంధు
- హుజూరాబాద్ లో అమలు
- ఈసీకి ఫిర్యాదులు
- ఓటర్లను ప్రభావితం చేస్తోందని నివేదన
టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావించింది. ఇప్పటికే కొందరు లబ్దిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్టు తెలుస్తోంది.