శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్.. వీడియో ఇదిగో
- గుసగుసలు మంచిది కాదని సున్నితంగా వార్నింగ్
- ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయని వ్యాఖ్య
- అక్కడి నుంచి వెళ్లిపోయిన మధుమిత
ఈ క్రమంలోనే మధ్యలో ఆయన మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు ప్రసంగిస్తున్నప్పుడు గుసగుసలు, సైగలు చేయడం మంచిది కాదని, తనకు నచ్చదని సున్నితంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయని అన్నారు. దీంతో మధుమిత స్టేజీపై నుంచి వెళ్లిపోయారు.