ఎన్నికల నిబంధన ఉల్లంఘన.. ఈటల రాజేందర్పై కేసు నమోదు
- హుజూరాబాద్లో పెరుగుతున్న రాజకీయ వేడి
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహించారంటూ ఆరోపణ
- ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు
కాగా, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆటో, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వారికి సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించారు.