గద్వాల జిల్లాలో గోడ కూలి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృత్యువాత
- నిద్రిస్తున్న సమయంలో కూలిన గోడ
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- వర్షాలకు గోడలు నానడం వల్లే ప్రమాదం
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు నానిపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.