లాలు ప్రసాద్ కుమారుల మధ్య తీవ్రస్థాయికి చేరిన విభేదాలు.. తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు చేసిన అన్న తేజ్ ప్రతాప్
- తన తండ్రిని ఢిల్లీలో బంధించారన్న తేజ్ ప్రతాప్
- నలుగురైదుగురు వ్యక్తుల కారణంగా పాట్నా రాలేకపోతున్నారని ఆరోపణ
- అనారోగ్యం కారణంగానే ఢిల్లీలో ఉన్నారన్న తేజస్వీ యాదవ్
బీహార్ ప్రతిపక్ష నేత, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అన్న చేసిన ఈ ఆరోపణలను తేజస్వీయాదవ్ ఖండించారు. అనారోగ్య కారణాలతో తన తండ్రి ఢిల్లీలో ఉంటున్నారని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజ్ ప్రతాప్ సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తుండడం గమనార్హం.