ప్రైవేటు కాలేజీలను కొట్టేయడానికి వైసీపీ యత్నిస్తోంది: బొండా ఉమ
- జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది
- మాంటిస్సోరి, లయోలా వంటి విద్యా సంస్థలు కూడా మూతపడుతున్నాయి
- ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
ప్రైవేటు కాలేజీలను కొట్టేయడానికి వైసీపీ యత్నిస్తోందని... అందుకే అవి మూతపడేలా జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఎందరో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని... వారందరి పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.