ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి... వీడియో ఇదిగో!
- అరుణాచల్ ప్రదేశ్ లో కిషన్ రెడ్డి పర్యటన
- పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ప్రయాణం
- స్వయంగా బైక్ నడిపిన వైనం
- అరుణాచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని హామీ
అందమైన లోయలు, ఆకట్టుకునే పర్వత శ్రేణులతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.