పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు పట్ల సజ్జల స్పందన
- గతంలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిలిపివేత
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
- ఓట్లు లెక్కించవచ్చని ఆదేశాలు
- తీర్పును స్వాగతిస్తున్నామన్న సజ్జల
పరిషత్ ఎన్నికలు ఇంత ఆలస్యం కావడం వెనుక దోషి చంద్రబాబేనని, హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు ఇచ్చిన తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.