సాయితేజ్ త్వరగా కోలుకోవాలంటూ మోకాళ్లపై ద్వారకా తిరుమల మెట్లు ఎక్కిన అభిమానులు
- సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
- హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
- ఆలయాల్లో అభిమానుల ప్రత్యేక పూజలు
- సాయితేజ్ క్షేమంగా ఉండాలంటూ ప్రార్థనలు
అటు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలోనూ, రాజమండ్రిలోని సూర్యభగవానుడి ఆలయంలోనూ అభిమానులు పూజలు చేశారు. తమ హీరో క్షేమంగా ఉండాలంటూ ప్రార్థించారు.