నొప్పిగా ఉందన్న సాయిధరమ్ తేజ్!
- అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్
- కుటుంబసభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించిన వైద్యులు
- 'నొప్పిగా ఉంది' అనే ఒక్క మాట మాట్లాడినట్టు వైద్యుల వెల్లడి
ఈ సందర్భంగా 'నొప్పిగా ఉంది' అంటూ సాయితేజ్ ఒకే ఒక మాట మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ ఒక్క మాట మినహా ఆయన మరేం మాట్లాడలేదని... మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని డాక్టర్లు తెలిపారు. సాయితేజ్ దగ్గరకు కుటుంబసభ్యులను కూడా డాక్టర్లు అనుమతించడం లేదు. మరోవైపు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.