నారా లోకేశ్ పై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు
- నిన్న గన్నవరం వచ్చిన లోకేశ్
- నరసరావుపేట వెళ్లేందుకు ప్రయత్నం
- అడ్డుకున్న పోలీసులు
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
నిన్న గన్నవరం వచ్చిన లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. కొన్నినెలల కిందట గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష హత్యకు గురైంది. ఆమె కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్ భావించినా, పోలీసులు అడ్డుకోవడంతో చివరికి వీడియో కాల్ ద్వారా అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడారు.