ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం... విపక్షాలకు తలసాని సవాల్
- 'దళిత బంధు'పై విపక్షాల విమర్శలు
- తీవ్రంగా స్పందించిన మంత్రి తలసాని
- మూర్ఖులు అంటూ మండిపడిన వైనం
- కళ్లులేని కబోదులు అంటూ ఆగ్రహం
"దళిత బంధు జిల్లాల్లోనూ అమలు చేయాలని, రాష్ట్రమంతా అమలు చేయాలని అంటున్నారు. ఎవరైనా ఒక్క నియోజకవర్గంలో అమలు చేసి వదిలేస్తారా? ఇలాంటి మూర్ఖులను ఎక్కడా చూడబోం, కళ్లులేని కబోదులు" అంటూ మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండడం తెలిసిందే.