నాలుగో టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్... 200 దాటిన ఆధిక్యం
- నాలుగోరోజు ఆట ప్రారంభం
- తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
- జడేజా, రహానే అవుట్
- క్రీజులో విరాట్ కోహ్లీ, పంత్
ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 109 ఓవర్లలో 5 వికెట్లకు 304 పరుగులు కాగా, ఆధిక్యం 205 పరుగులకు చేరింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), రిషబ్ పంత్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది.