సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది: ప్రధాని మోదీ
- టోక్యోలో పారాలింపిక్ క్రీడలు
- జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమీత్ ఆంటిల్
- మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొల్పిన వైనం
- భవిష్యత్తులోనూ ఇలాగే రాణించాలన్న ప్రధాని మోదీ
ఇవాళ జరిగిన ఎఫ్64 జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్ లో సుమీత్ పసిడి పతకం గెలిచే క్రమంలో మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. దాంతో సుమీత్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.