ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం
- శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర ప్రమాదం
- ఏఆర్ పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనానికి యాక్సిడెంట్
- అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.